సాధారణంగా చాలా మందికి పాత కాలానికి సంబంధించిన రూపాయి, పావలా, అర్థ పావలా నాణేలను భద్రపరచడం అలవాటుగా ఉంటుంది. ఇలా ఈ నాణేలను కొంతమంది అధిక ధరలకు అమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక రూపాయి నాణెం ఏకంగా 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఆన్లైన్లో ఈ విధమైనటువంటి నాణేల అమ్మకాలు అధికమయ్యాయి. ఈ విధంగా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఒక రూపాయి నాణెం ఆన్లైన్ అమ్మకాలలో ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత మొత్తంలో ఖరీదు చేసేంత ప్రాముఖ్యత ఆ రూపాయి నాణెంలో ఏముంది ? అంత ధర పలకడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలకు వస్తే..
రూ.10 కోట్ల విలువ చేసిన ఈ రూపాయి నాణెం ఇప్పటి కాలానిది కాదు. దీనిని 1885 లో భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో విడుదల చేశారు. ఈ రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండగా ఆ వ్యక్తి దానిని తాజాగా ఒక వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ రూపాయిని ఏకంగా ఒక వ్యక్తి రూ.10 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…