కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అనేక చోట్ల సంపూర్ణ లాక్డౌన్ను విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా ఎండలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చత్తీస్గడ్కు చెందిన డీఎస్పీ శిల్పా సాహు 5 నెలల గర్భిణి. అయినప్పటికీ ఆమె ఎండలో డ్యూటీ చేస్తోంది. మండుటెండలో ట్రాఫిక్ను కంట్రోల్ చేయడమే కాక, కోవిడ్ రూల్స్ను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అలా పనిచేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఒకటి వైరల్గా మారింది.
అయితే ఆమె అలా డ్యూటీ చేస్తుండడాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం గర్భిణీకి డ్యూటీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు కోవిడ్ సమయం, కనుక ఆమె జాగ్రత్తగా ఉండాలి.. అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…