దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో, ఆక్సిజన్ కొరతా తీవ్రస్థాయిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బాధితులు సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మన శరీరం కోల్పోయిన ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడం కోసం సింపుల్ పద్ధతులను చూపించాడు. బోర్లా పడుకొని చాతి పై బరువు వేసి బలంగా ఊపిరి పీల్చడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని పల్స్ ఆక్సి మీటర్ చూపిస్తూ వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు దీని ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ఈ వీడియోలో ఈ వ్యక్తి చూపిస్తున్నట్లు చేయటం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అని పిలుస్తారు. తీవ్రమైన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…