తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే వేరు. ప్రజలకు వరాలను ఇవ్వాలన్నా.. వారిని చలోక్తులు, జోకులతో నవ్వించాలన్నా.. ఆయనను మించిన రాజకీయ నాయకుడు లేరు. అందుకనే రెండోసారి ఆయనను సీఎంను చేశారు. అయితే ఆయనకు కోపం వస్తే మామూలుగా ఉండదు. తాజాగా ఓ చోట జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది. దీంతో ఆయన ఏం చేశారో చూడండి.
తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.
ఈ క్రమంలో రిబ్బన్ను కట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వద్ద ఆగారు. అయినప్పటికీ కత్తెరను అందించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రిబ్బన్ను చేత్తో తొలగించి విసిరేసినట్లు పక్కకు వేశారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…