Water In Bucket : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు. మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో అశాంతి కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది.
రాత్రి పూట పడుకునే ముందు ఇంటి వంట గదిలో ఒక బకెట్ నిండా నీళ్లు ఉంచితే అద్భుతమైన లాభాలని పొందచ్చు. రుణ బాధల నుండి బయటపడొచ్చు. రాత్రి పడుకునే ముందు బకెట్ ని ఇలా నింపి వంట గదిలో ఉంచడం వలన జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది. కాబట్టి ఇలా చేయండి. కొంతమంది రాత్రి పూట వంట గదిలో పాత్రలని కడగకుండా వదిలేస్తుంటారు. దీని వలన హాని కలుగుతుంది.
రాత్రిపూట మీరు పాత్రలని శుభ్రం చేయకపోతే ఆహారాన్ని నీటితో కడిగేసి వదిలేయండి. వంట పాత్రలని శుభ్రం చేయకపోతే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. ఎప్పుడూ ఈశాన్యంలో ఒక డబ్బాలో కానీ చిన్న పాత్రలో కానీ నీటిని ఉంచండి. అలా చేయడం వలన ఇంట్లో నివసించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆ నీటిని మొక్కలకి పోసేయండి.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డస్ట్ బిన్ ని అస్సలు పెట్టకూడదు. దాని వలన అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. డస్ట్ బిన్ ని ముఖద్వారం దగ్గర ఉంచితే ఇరుగుపొరుగు వారు శత్రువులు అవుతారు. సూర్యాస్తమయం తర్వాత పెరుగు, ఉల్లిపాయ, పాలు, ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…