Shankhpushpi Plant : చాలా ఔషధ మొక్కలు, మనకి అందుబాటులో ఉంటాయి. ఔషధ మొక్కల వలన, అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. శంఖ పుష్పం గురించి, కొత్తగా చెప్పక్కర్లేదు. మన చుట్టుపక్కల ఇది దొరుకుతూ ఉంటుంది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి, చెందిన ప్రపంచమంతా కూడా ఈ మొక్కలు విస్తరించాయి. ఈ చెట్టు గుబురుగా ఉంటుంది. ఈ చెట్టు పొలాల కంచల వెంట, రహదారులకి డొంకలకు ఇరువైపులా బాగా మనకి కనబడుతుంటాయి. పుష్పాలు తో అనేక లాభాలు ఉంటాయి. చాలామందికి శంఖ పుష్పాల వలన కలిగే లాభాలు తెలియదు.
ఈ పూల ని ఆయుర్వేదంలో ఎప్పటినుండో వాడుతున్నారు. అనేక రోగాలకి చికిత్సగా ఉపయోగిస్తున్నారు. భూసారాన్ని పెంచడానికి, కొన్ని ప్రాంతాలలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ శంఖ పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. శంఖ పుష్పాలతో పూజ చేయడం వలన, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదట. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన, ఈ తీగ మొక్క పుష్పాలు దేవతారాధనకి ఉపయోగపడతాయి. చాలామంది, మొక్కల్ని ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు.
ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఈ మొక్క ఉంటే, శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి. ఈ పూల మొక్క కనుక ఇంట్లో ఉందంటే, డబ్బులు బాగా సంపాదిస్తారట. డబ్బు విషయం లో ఎలాంటి లోటు కూడా ఉండదట.
సోమవారం నాడు 5 శంఖ పుష్పాలను తీసుకుని, నదిలో కానీ పారే నీటి లో కానీ కలపాలి. ఇలా చేస్తే, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. డబ్బు కొరత కూడా ఉండదు. మంగళవారం నాడు, హనుమంతుడికి ఈ పుష్పాలతో పూజ చేస్తే ధనవంతులు అయిపోవచ్చు. ఇలా, ఈ మొక్క ద్వారా అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా, ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…