ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి. అయితే చాలా వరకు ఇలాంటి సమస్యలకు వాస్తు కారణం అవుతుంటుంది. అందువల్ల వాస్తు దోషాన్ని తొలగించుకుంటే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. ఇక వాస్తు దోషాన్ని తొలగించే మొక్కల్లో ఈ మొక్క కూడా ఒకటి. దీని పేరు క్రాసులా ప్లాంట్ (Crassula Plant). ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషం పోతుంది.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం క్రాసులా ప్లాంట్ను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ మొక్క వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. అందువల్ల ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. దీనికి రోజూ కొద్దిగా నీరు పోస్తే చాలు, వాస్తు దోషం పోయి ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు.
క్రాసులా ప్లాంట్ను ఇంట్లో సూర్య కిరణాలు పడే చోట ఉంచితే మంచిది. దీంతో ఈ మొక్కపై సూర్య కిరణాలు పడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దోషాలు పోతాయి. ధనం ఆకర్షించబడుతుంది. సూర్య కిరణాలు పడే చోటు ఇంట్లో లేకపోయినా ఫర్వాలేదు, దీన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…