Mirror In House : డబ్బు సంపాదన అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించేందుకు చాలా మంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే కొందరికి మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏం చేసినా సరే కోట్లు సంపాదిస్తారు. కానీ కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. వృథాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇంకొందరు డబ్బు సంపాదించలేకపోతుంటారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తును పాటిస్తే దాంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం అద్దాలను ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దీంతో సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బు సంపాదిస్తారు. ధనవంతులు అవుతారు. ముఖ్యంగా ఒక అద్దాన్ని ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టాలి. అద్దంలో డైనింగ్ టేబుల్, దానిపై వడ్డించే ఆహారాలు అన్నీ కనిపించాలి. అలా అద్దం పెడితే ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక సమస్యలు పోతాయి.
ఇంటి లోపలికి అడుగు పెట్టగానే హాల్లో ఏదైనా ఒక ప్రదేశంలో బాగా లుక్ వచ్చే చోట ఒక అద్దాన్ని పెట్టాలి. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లోకి అడుగు పెట్టగానే అద్దం కనిపించేట్లు పెట్టరాదు. అలా పెడితే బయటి నుంచి వచ్చే ఎనర్జీ మళ్లీ బయటకే పోతుంది. కనుక ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత హాల్లో ఏదైనా దిక్కున అద్దం పెట్టాలి. దీంతో ఎనర్జీ పెరుగుతుంది. అలాగే బయటి నుంచి వచ్చే వెలుగును ఇంట్లో నింపేలా అద్దాలను పెట్టాలి. ఇలా అద్దాలను పెడితే ఎంతగానో మంచి జరుగుతుంది.
ఇంట్లో అద్దం ఎక్కడ ఉన్నా సరే అందులో చెత్త కనిపించేలా ఉండకూడదు. అలాగే బెడ్ రూమ్లో బెడ్కు ఎదురుగా అద్దాలను పెట్టరాదు. ఏదైనా పక్కన వచ్చేలా అద్దాలను పెట్టాలి. ఈ విధంగా అద్దాలను ఇంట్లో అమర్చుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ధనం ఆకర్షించబడుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…