Wealth : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, రకరకాల ఇంటి చిట్కాలు ని కూడా పాటిస్తూ ఉంటారు. పండితులు చెప్పే విషయాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి విషయాలని మనం పాటించాలి వంటి విషయాలను చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేస్తే, కచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, సంతోషంగా ఉండవచ్చు.
చాలామంది, త్వరగా భోజనాలు చేసేసి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం, ఆలస్యంగా తింటుంటారు. అర్ధరాత్రి కూడా అయిపోతుంది. నిద్రపోయే సమయం తెల్లవారుజామున అవుతుంది. అయితే, వంట గదిలో ఖాళీ పాత్రలని అసలు ఉంచకూడదు. రాత్రిపూట వండిన పాత్రలను, తిన్న పాత్రలని శుభ్రం చేయకుండా కిచెన్ లో అలా వదిలేయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పండితులు అంటున్నారు. ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత, పాత్రలన్నిటిని వెంటనే శుభ్రం చేసుకోవాలి. అలానే ఆహారాన్ని తినేటప్పుడు కూడా పూర్తిగా కాళీ చెయ్యకూడదు. రాత్రి పూట పితృదేవతలు సంచరిస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు కనీసం తినడానికి ఇంట్లో అన్నం ఉందా అని చూస్తారట. అలా చూసినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే, ఆకలితో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఒకవేళ అన్నం ఉంటే, అన్నం కి లోటు లేకుండా ఉండాలని దీవిస్తారు. కాబట్టి, పూర్తిగా పాతలను శుభ్రం చేయకుండా కొంచెం మిగిల్చి ఉంచాలి. అన్నం ని గిన్నెలో ఉంచి, మూత పెట్టి మిగిలిన పాత్రలు అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఆనందం ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…