Wakeup : ఉదయం నిద్ర లేవగానే కొందరు అరచేతి వేళ్లను చూసుకుంటారు. కొందరు తమకు ఇష్టమైన వస్తువును లేదా దేవుడి బొమ్మను చూస్తారు. ఇంకొందరు ఇంకా వేరే వస్తువులను చూస్తారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడని, చూడాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే మగవారు జుట్టు విరబోసుకుని ఉన్న తన భార్యను చూడకూడదట. అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. బొట్టు లేని ఆడపిల్లను పొద్దునే చూడకూడదు. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్ లోకి వెళ్లి పనులు స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదట. చాలా మంది ఇళ్లలో జంతువుల ఫొటోలు పెట్టుకుంటారు. కానీ పొద్దున్నే క్రూర జంతువుల ఫొటోలు చూడడం లేదంటే జంతువులను చూడడం మంచిది కాదట.
ఉదయం లేవగానే మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మిదేవిని పెట్టాడు పరమేశ్వరుడు. నిద్రలేవగానే భూ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతి రోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటుగా ఉదయం నిద్ర లేవగానే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, మగవారు తమ భార్యను చూడడం మంచిది. దీంతో రోజంతా శుభమే జరుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…