SIP Plan : ప్రతి ఒక్కరు కూడా, భవిష్యత్తు బాగుండాలని, ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండడానికి, ఇప్పటినుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కనుక ముందు చూపు ఉండి, ప్లాన్ చేసుకున్నట్లయితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. రిటైర్ అయిన తర్వాత కూడా, సురక్షితంగా జీవించొచ్చు. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో మంచిది. పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, ఇది ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు.
తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. SIP లో మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక స్థిరత్వం మార్గాన్ని అందిస్తాయి. నెల వారి పెట్టుబడి తో, కేవలం రూ.10,000 ని మీరు పెట్టవచ్చు. మీ బిడ్డకు 21 ఏళ్ళు వచ్చేసరికి, రెండు కోట్లు వస్తాయి. అయితే ఇందులో మీరు స్థిరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వలన, పిల్లలకి 21 వచ్చేటప్పుడు 25 లక్షలు వాళ్లకి ఇస్తారు. ఎస్ఐపి పెట్టుబడులపై సగటున 16% రాబడిని పొందగలిగితే, 21 సంవత్సరాలు ముగింపులో రెండు కోట్లు వస్తుంది. ఈ గణనీయమైన మొత్తం, మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మంచి అవకాశం. 25 లక్షల మొత్తం పెట్టినట్లయితే, 21 ఏళ్ళ కి, 1.81 కోట్లకు చేరుతుంది.
దీంతో మీ పిల్లల పెళ్లిళ్లు లేదంటే చదువులు వంటి వాటికి అస్సలు సమస్య ఉండదు. ఎంచుకున్న ఫండ్ల ఆధారంగా, ఎస్ఐపి రాబడి మారవచ్చు. ఐసిఐసిఐ ప్రోడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ 21% వరకు రాబడిన అందించింది. 12 శాతం రాబడిని పొందినట్లయితే 88.66 లక్షల ప్రారంభ పెట్టుబడి పై 25.20 లక్షలు ఫలితంగా మొత్తం 1.13 కోట్ల లాభాలు వచ్చాయి. ఇలా, ఇన్వెస్ట్ చేసి, మంచిగా ఆదాయాన్ని పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…