కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా ప్రతి నెల వారి ఆడ పిల్లల పేరిట డబ్బులు జమ చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేయాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకంలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే చాలామంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేయడానికి పోస్టాఫీసుకు వెళ్లి కేవలం పోస్ట్ మాస్టర్ చేతిలో డబ్బులు పెట్టి రావడంతో ఇదే అదునుగా చేసుకొని కొంతమంది పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేసేవారు పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసిన వెంటనే పాస్ బుక్ లో ఎంటర్ చేయించుకొని పాస్ బుక్ ప్రింట్ తీసుకోవాలి.
ఈ విధంగా పాస్ బుక్ ప్రింట్ తీసుకున్నప్పుడే ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని తెలుస్తుంది. మీరు కేవలం డబ్బులు ఇచ్చే వస్తే మాత్రం మీరు మోస పోవాల్సి వస్తుంది. కనుక ఇకపై సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు వేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాస్ బుక్ లో ఎంటర్ చేయించుకొని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో జరిగిన భారీ మోసం ఇటీవలే బయటికి రావడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…