Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన, ఏ ఇబ్బందీ ఉండదు. మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. రిస్క్ లేకుండా, అదిరే రాబడి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. PPFలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సూపర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం చూస్తున్న వారికి, ఈ స్కీము బాగుంటుంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలంటే, రోజుకి రూ.167 పెడితే సరిపోతుంది.
ఈ స్కీము కి సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే… రోజుకి రూ.167 పెడితే చాలు. కేవలం నెలకు 5,000 రూపాయలు పెడితే చాలు. 15 సంవత్సరాల తర్వాత, మీకు డబ్బులు వస్తాయి. మెచ్యూరిటీ తర్వాత 16 లక్షల రూపాయలు వస్తాయి. కావాలంటే మీరు స్కీము ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో ఇతర పథకాలతో పోలిస్తే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఈ స్కీము మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాల్సి వుంది. ఆ తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. అవసరం అనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. అలానే, పీపీఎఫ్ అకౌంట్ మీద లోన్ ని కూడా, పొందడానికి అవుతుంది. ఈ స్కీము వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి, వడ్డీ రేట్లను మారుస్తుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంక్కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఏడాది లో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.500 డిపాజిట్ చేసినా కూడా మీ అకౌంట్ ని కొనసాగించవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…