PM Kisan Samman Nidhi : కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని ఇప్పటికే ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకువచ్చిన స్కీమ్స్ లో, పీఎం కిసాన్ సమాన్ నిది యోజన స్కీం కూడా ఒకటి. రైతులకి ఈ స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చిన్న, సన్నకారు రైతులు సంవత్సరానికి, రూ.6000 ని ఆర్థిక సహాయం కింద పొందుతున్నారు. నెలకి రూ.2000 కేంద్రం రైతులకి అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమాధి యోజన రైతులకి వ్యవసాయేతర కార్యకలాపాల కోసం, లోన్లు కూడా ఇస్తోంది.
ఈ పథకంలో కీలకమైన అంశం కిసాన్ క్రెడిట్ కార్డులని, నేరుగా రైతులు ఇంటికి పంపడం. కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల వరకు వడ్డీ రాయితీల అదనపు ప్రయోజన అందిస్తోంది. ఘర్ ఘర్ కేసిసి ప్రచారం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచారంలో, కిసాన్ క్రెడిట్ కార్డుల డోర్ స్టెప్ డెలివరీ ఉంటుంది, నిర్దిష్ట తేదీ దాకా కొనసాగుతుంది, రుణ సౌకర్యాల గురించి కూడా కేంద్రం వెల్లడించింది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలను పొందాలనుకున్న రైతులు, పీఎం కిసాన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://fasalrin.gov.in/ లింక్ ద్వారా యాక్సిస్ చేయవచ్చు. మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చ కోడ్ ని నమోదు చేసి, దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుండి మూడు లక్షల వరకు వడ్డీ రాయితీలని పొందొచ్చు. రైతులు కి తక్కువ వడ్డీ రేట్లకి కేంద్రం లోన్ ఇస్తోంది.
దీంతో రైతులు మూడు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలా, రైతులు వాళ్ళ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీములని రైతుల కోసం అందిస్తోంది. కాబట్టి రైతులందరూ కూడా, కేంద్రం అందించే స్కీములని కేంద్రం అందించే సదుపాయాలని, వినియోగించుకుంటే మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…