Indian Railways : ఏదైనా ఊరు వెళ్లాలంటే, సులభంగా మనం ప్రయాణం చేయవచ్చని, రైలు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాము. ప్రతిరోజు 10,000 కు పైగా రైలు నడుస్తున్నాయి. చాలా మంది, వారి యొక్క గమ్య స్థానాలని చేరుకోవడానికి, రైలు ప్రయాణమే బెస్ట్ అని ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, రైల్వే శాఖ సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల సౌకర్యాలను తీసుకు వస్తూ ఉంటుంది. రాయితీలని అందించడానికి, కూడా చూస్తోంది.
ఇప్పుడు ఇండియన్ సిటిజెన్ల కోసం, కొన్ని ప్రయోజనాలను తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో ఈ సౌకర్యాలని హైలెట్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్లకి లోయర్ బర్త్ కన్ఫర్మేషన్ టికెట్లు అందించబడతాయి. బుకింగ్స్ సమయం లో సీట్లు అందుబాటులో ఉంటే, 45 ఏళ్ళు కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకి సౌకర్యం విస్తరించబడింది. థర్డ్ ఏసి కోచ్ లకి నాలుగు నుండి ఐదు లోయర్ బెర్తులు, సెకండ్ ఏసి కోచ్ల లో సీనియర్ సిటిజెన్ల కి, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలకు మూడు నుండి నాలుగు సీట్లు కేటాయించారు.
కింది బెర్త్ అవసరమైన వాళ్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. వయసు అర్హతలు, వికలాంగులు లేదా గర్భిణి స్త్రీలు వంటి నిర్దిష్ట ప్రయాణికులకు అనుగుణంగా ఉన్న సిబ్బందికి, లోయర్ బర్త్ సీట్లు మంజూరు చేయడానికి రూల్స్ ని రూపొందించారు.
పై బెర్తులు ఉన్న వ్యక్తులు బోర్డింగ్ సమయం లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఈ కొత్త రూల్ ని తీసుకువచ్చారు. సబ్సిడీ లు మరియు తగ్గింపులు పరంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ టికెట్లు ధరపై, 40 శాతం తగ్గింపుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతారు. 58 అంత కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళా ప్రయాణికులు 50 శాతం తగ్గింపును పొందుతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…