Indian Railways : ఏదైనా ఊరు వెళ్లాలంటే, సులభంగా మనం ప్రయాణం చేయవచ్చని, రైలు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాము. ప్రతిరోజు 10,000 కు పైగా రైలు నడుస్తున్నాయి. చాలా మంది, వారి యొక్క గమ్య స్థానాలని చేరుకోవడానికి, రైలు ప్రయాణమే బెస్ట్ అని ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, రైల్వే శాఖ సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల సౌకర్యాలను తీసుకు వస్తూ ఉంటుంది. రాయితీలని అందించడానికి, కూడా చూస్తోంది.
ఇప్పుడు ఇండియన్ సిటిజెన్ల కోసం, కొన్ని ప్రయోజనాలను తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో ఈ సౌకర్యాలని హైలెట్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్లకి లోయర్ బర్త్ కన్ఫర్మేషన్ టికెట్లు అందించబడతాయి. బుకింగ్స్ సమయం లో సీట్లు అందుబాటులో ఉంటే, 45 ఏళ్ళు కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకి సౌకర్యం విస్తరించబడింది. థర్డ్ ఏసి కోచ్ లకి నాలుగు నుండి ఐదు లోయర్ బెర్తులు, సెకండ్ ఏసి కోచ్ల లో సీనియర్ సిటిజెన్ల కి, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలకు మూడు నుండి నాలుగు సీట్లు కేటాయించారు.
కింది బెర్త్ అవసరమైన వాళ్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. వయసు అర్హతలు, వికలాంగులు లేదా గర్భిణి స్త్రీలు వంటి నిర్దిష్ట ప్రయాణికులకు అనుగుణంగా ఉన్న సిబ్బందికి, లోయర్ బర్త్ సీట్లు మంజూరు చేయడానికి రూల్స్ ని రూపొందించారు.
పై బెర్తులు ఉన్న వ్యక్తులు బోర్డింగ్ సమయం లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఈ కొత్త రూల్ ని తీసుకువచ్చారు. సబ్సిడీ లు మరియు తగ్గింపులు పరంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ టికెట్లు ధరపై, 40 శాతం తగ్గింపుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతారు. 58 అంత కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళా ప్రయాణికులు 50 శాతం తగ్గింపును పొందుతారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…