ఆన్లైన్ పేమెంట్ యాప్ పేటీఎం వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ను అందిస్తోంది. కేవలం రూ.8కే ఎల్పీజీ సిలిండర్ను పొందవచ్చు. రూ.808 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను రూ.8కే కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను పేటీఎంలో గ్యాస్ సిలిండర్ను బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ రాత్రి 11.59 వరకు అందుబాటులో ఉంటుందని పేటీఎం తెలిపింది.
ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు పేటీఎం యాప్లోకి వెళ్లి అందులో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసే ఆప్షన్ను ఎంచుకోవాలి. తరువాత భారత్, హెచ్పీ, ఇండేన్ గ్యాస్లలో గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అనంతరం రాష్ట్రంను ఎంపిక చేయాలి. తరువాత ఎల్పీజీ కన్జ్యూమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయాలి. అనంతరం గ్యాస్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి. తరువాత సిలిండర్కు అయ్యే పూర్తి ధరను చెల్లించాలి. దీంతో స్క్రాచ్ కార్డు వస్తుంది.
ఆ కార్డుతో రూ.10 నుంచి రూ.800 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. రూ.800 వస్తే అప్పుడు సిలిండర్ ను రూ.8కే పొందినట్లు అవుతుంది. అలా వచ్చిన స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా ఉపయోగించుకోవాలి. ఇక పేటీఎంలో మొదటి సారిగా గ్యాస్ సిలిండర్ను బుక్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…