ఆన్లైన్ పేమెంట్ యాప్ పేటీఎం వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ను అందిస్తోంది. కేవలం రూ.8కే ఎల్పీజీ సిలిండర్ను పొందవచ్చు. రూ.808 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను రూ.8కే కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను పేటీఎంలో గ్యాస్ సిలిండర్ను బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ రాత్రి 11.59 వరకు అందుబాటులో ఉంటుందని పేటీఎం తెలిపింది.
ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు పేటీఎం యాప్లోకి వెళ్లి అందులో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసే ఆప్షన్ను ఎంచుకోవాలి. తరువాత భారత్, హెచ్పీ, ఇండేన్ గ్యాస్లలో గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అనంతరం రాష్ట్రంను ఎంపిక చేయాలి. తరువాత ఎల్పీజీ కన్జ్యూమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయాలి. అనంతరం గ్యాస్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి. తరువాత సిలిండర్కు అయ్యే పూర్తి ధరను చెల్లించాలి. దీంతో స్క్రాచ్ కార్డు వస్తుంది.
ఆ కార్డుతో రూ.10 నుంచి రూ.800 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. రూ.800 వస్తే అప్పుడు సిలిండర్ ను రూ.8కే పొందినట్లు అవుతుంది. అలా వచ్చిన స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా ఉపయోగించుకోవాలి. ఇక పేటీఎంలో మొదటి సారిగా గ్యాస్ సిలిండర్ను బుక్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…