మరి కొద్ది రోజులు గడవడంతో జూలై నెల పూర్తయి ఆగస్టు నెలలోకి అడుగు పెడతాము. ఆగస్టు నెల వచ్చీరావడంతోనే ఎన్నో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వస్తోంది. ఈ కొత్త రూల్స్ వల్ల సాధారణ ప్రజల పై కొంతమేర ప్రభావం చూపించనుంది. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1వ తేదీ నుంచి సరికొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్ డ్రా వంటి రూల్స్ ను సవరించింది.ఈ క్రమంలోనే కస్టమర్లు పరిమితికి మించి డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడం వల్ల వారిపై అదనపు చార్జీలు పడనున్నాయి.
ఇక ప్రతి నెల 1వ తేదీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చోటు చేసుకుంటాయి. గ్యాస్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కొన్నిసార్లు స్థిరంగానే ఉండవచ్చు.మరి ఈ నెలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి తెలియాల్సి ఉంది.
ప్రపంచ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్తను తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సెలవు రోజులలో కూడా పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానుంది. ఇప్పటివరకు సెలవు రోజులలో పెన్షన్, జీతాలు, ఈఎంఐ చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. RBI నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలలో మార్పులు చేయటం వల్ల సెలవు రోజుల్లో కూడా జీతాలు పెన్షన్లు అకౌంట్లలో జమ కానున్నాయి.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…