వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు మనపై దండయాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవట. కేవలం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారినే ఎక్కువగా కుడతాయట. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..!
* మనం ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను విడిచి పెడతాం కదా. అయితే దోమలు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ కు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందుకనే అవి మనల్ని కుడతాయి.
* కొందరి శరీరాల నుంచి చెమట దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.
* మన శరీరం నుంచి వచ్చే వేడిని గ్రహించి దోమలు మనల్ని కుడతాయి. వేడి శరీరం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయి.
* అధిక బరువు ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయట.
* O గ్రూప్ రక్తం ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…