వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు మనపై దండయాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవట. కేవలం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారినే ఎక్కువగా కుడతాయట. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..!
* మనం ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను విడిచి పెడతాం కదా. అయితే దోమలు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ కు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందుకనే అవి మనల్ని కుడతాయి.
* కొందరి శరీరాల నుంచి చెమట దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.
* మన శరీరం నుంచి వచ్చే వేడిని గ్రహించి దోమలు మనల్ని కుడతాయి. వేడి శరీరం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయి.
* అధిక బరువు ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయట.
* O గ్రూప్ రక్తం ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…