పదో తరగతి ఉత్తీర్ణత సాధించారా.. సొంత ఊరిలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్ లో అందుబాటులో ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్టుమాస్టర్, డాక్ సేవక్ వంటి విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 2357 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఇంగ్లీషులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ 60 రోజుల కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్స్ పొంది ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య ఉండాలి. ₹100 పరీక్ష రుసుము చెల్లించాలి. మహిళలు ఎస్సీ ఎస్టీ ఇతరులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 12000, ఇతర ఉద్యోగులకు పది వేలు జీతం చెల్లిస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 19, 2021 ఆఖరి తేదీ.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
https://appost.in/
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…