మొబైల్స్ తయారీదారు టెక్నో మొబైల్.. స్పార్క్ గో 2021 పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1500 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది. ఈ ఫోన్లో క్వాడ్కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్ను అమర్చారు. 2జీబీ ర్యామ్ లభిస్తుంది.
ఈ ఫోన్లో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ ధరను రూ.6,699గా నిర్ణయించారు. అమెజాన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…