అమెజాన్ ఇండియా ఏఐ పీసీ డేస్ పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది. ఆన్-డివైస్ ఏఐ వర్క్లోడ్స్ను సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యేక ఎన్పీయూ కలిగిన ల్యాప్టాప్ల విస్తృత శ్రేణి ఈ సేల్లో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15, 2025 వరకు కొనసాగనుంది. వినియోగదారులకు గరిష్టంగా 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు రూ.8వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ సేల్లో ఏఐ పవర్తో కూడిన పలు ల్యాప్టాప్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ సేల్లో పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గమనిక: ఆయా ప్రొడక్ట్లపై ఆఫర్లు లేదా డిస్కౌంట్లు స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటాయి. కనుక వినియోగదారులు త్వరగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా ఉత్పత్తుల ధరలు సైతం నిరంతరం మారుతుంటాయి. కనుక వినియోగదారులు అమెజాన్ సైట్ లో సేల్ పేజీని ఎప్పటికప్పుడు సందర్శించి ధరలు, ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ యాక్షన్ సన్నివేశాలతో…
ఆధునిక జీవనశైలి వేగవంతంగా మారుతూ ఒకేసారి అలసత్వాన్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతున్న వారి సంఖ్య…
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-10 (NORCET-10)…
నిఖిల్ సిద్ధార్థ తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటికంటే అతిపెద్దది, అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్న ప్రాజెక్ట్ స్వయంభుతో ముందుకొస్తున్నారు.…
దేశంలోని మూడు ఆల్ ఇండియా సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై…
ఇప్పటి జీవనశైలిలో స్మార్ట్ఫోన్లు కీలక భాగంగా మారిపోయాయి. బ్యాంకింగ్ నుంచి వినోదం వరకు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే…
నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల…