ap assembly
లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు.
Andhra Pradesh Assembly : ఏపీ అసెంబ్లీలో ఆ రోజు అసలు ఏం జరిగింది ? ఎవరు ఏమన్నారు ? వీడియో..!
Andhra Pradesh Assembly : ఏపీ అసెంబ్లీలో శుక్రవారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.....










