ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 23వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై అలవోకగా సాధించింది. చెన్నై బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దీంతో హైదరాబాద్పై చెన్నై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో మనీష్ పాండే, డేవిడ్ వార్నర్లు రాణించారు. 46 బంతుల్లో పాండే 5 ఫోర్లు, 1 సిక్సర్తో 61 పరుగులు చేయగా, 55 బంతుల్లో వార్నర్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లలో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేయగా, డుప్లెసిస్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 56 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…