మనలో చాలా మంది వేడి వేడి టీలో బిస్కెట్లను ముంచి తింటుంటారు. కొందరు బ్రెడ్ కూడా ముంచి తింటుంటారు. అయితే టీ లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు మనకు లేదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటగా ఎవరు దీన్ని ప్రారంభించారు ? మనకు ఎలా అలవాటు అయింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్లను మొదటగా బ్రిటన్లో 16వ శతాబ్దంలోనే తయారు చేశారు. అయితే అప్పట్లో బిస్కెట్లు చాలా గట్టిగా ఉండేవి. దీంతో వాటిని టీలో ముంచి తినేవారు. అయితే అప్పట్లో మనకు టీ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వారు మనల్ని పాలించడం మొదలయ్యాక మన దగ్గర టీ తోటలను పెంచడం ప్రారంభించారు. దీంతో మన దగ్గర కూడా టీ లభ్యమైంది.
అయితే బ్రిటిష్ వారు టీని మనకు పరిచయం చేశాక వారి అలవాట్లు కూడా చాలా వరకు మనకు వచ్చాయి. అందుకనే మనం కూడా వారిలాగే బిస్కెట్లను టీలో ముంచి తినడం ప్రారంభించాం. నిజానికి మనకు ఈ అలవాటు లేదు. అయితే 19వ శతాబ్దం వచ్చాక బిస్కెట్లు సాధారణంగానే ఉండేవి. వాటిని సులభంగా తుంచి తినేవారు. కానీ వాటిని టీలో ముంచి తినే అలవాటు మాత్రం పోలేదు. అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇదీ.. అసలు విషయం..!
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…