మనలో చాలా మంది వేడి వేడి టీలో బిస్కెట్లను ముంచి తింటుంటారు. కొందరు బ్రెడ్ కూడా ముంచి తింటుంటారు. అయితే టీ లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు మనకు లేదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటగా ఎవరు దీన్ని ప్రారంభించారు ? మనకు ఎలా అలవాటు అయింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్లను మొదటగా బ్రిటన్లో 16వ శతాబ్దంలోనే తయారు చేశారు. అయితే అప్పట్లో బిస్కెట్లు చాలా గట్టిగా ఉండేవి. దీంతో వాటిని టీలో ముంచి తినేవారు. అయితే అప్పట్లో మనకు టీ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వారు మనల్ని పాలించడం మొదలయ్యాక మన దగ్గర టీ తోటలను పెంచడం ప్రారంభించారు. దీంతో మన దగ్గర కూడా టీ లభ్యమైంది.
అయితే బ్రిటిష్ వారు టీని మనకు పరిచయం చేశాక వారి అలవాట్లు కూడా చాలా వరకు మనకు వచ్చాయి. అందుకనే మనం కూడా వారిలాగే బిస్కెట్లను టీలో ముంచి తినడం ప్రారంభించాం. నిజానికి మనకు ఈ అలవాటు లేదు. అయితే 19వ శతాబ్దం వచ్చాక బిస్కెట్లు సాధారణంగానే ఉండేవి. వాటిని సులభంగా తుంచి తినేవారు. కానీ వాటిని టీలో ముంచి తినే అలవాటు మాత్రం పోలేదు. అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇదీ.. అసలు విషయం..!
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…