కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే బోర్డు మనకి కనబడుతూ ఉంటుంది.
ఎప్పుడైనా మీరు ఎందుకు ఈ బోర్డ్ ఉంది అని ఆలోచించారా..? W/L బోర్డు రైల్వే ట్రాక్ కి రెండు పక్కలా ఉంటుంది. ట్రాకుల మీద, ఈ బోర్డుల్ని ఎందుకు పెడతారు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని, బోర్డులని పెడుతుంటారు. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని మాత్రమే బోర్డులను పెడతారు. రైల్వే శాఖ క్రాసింగ్ కి రెండు పక్కల కూడా, ఈ బోర్డులని పెట్టడం జరిగింది. దీనిని దాటడానికి 600 మీటర్లు ముందే బోర్డు ఉంటుంది.
దీని మీద నుండి, లోకో పైలట్స్ వెళ్లేటప్పుడు హారన్ కొట్టాలి. ఆ బోర్డు దాటే వరకు కూడా హారన్ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకు హారన్ ఇవ్వాలంటే, క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాలు జరగకూడదని, హారన్ కొట్టమని చెప్తారు. పసుపు రంగు బోర్డు మీద, నల్లటి అక్షరాలు ఉంటాయి.
పసుపు రంగును ఎందుకు వాడతారు అంటే క్లియర్ గా కనబడడం కోసం. దూరం నుండి కూడా క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి, అలర్ట్ అవుతారు లోకో పైలట్లు. నేల నుండి ఈ బోర్డు, 2100 మిల్లి మీటర్ల ఎత్తులో ఉండాలట. అలానే ఒక బోర్డు ఇంగ్లీష్ లో ఉంటే, ఇంకొకటి హిందీలో ఉంటుంది. ఇలా రూల్స్ ఉన్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…