కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే బోర్డు మనకి కనబడుతూ ఉంటుంది.
ఎప్పుడైనా మీరు ఎందుకు ఈ బోర్డ్ ఉంది అని ఆలోచించారా..? W/L బోర్డు రైల్వే ట్రాక్ కి రెండు పక్కలా ఉంటుంది. ట్రాకుల మీద, ఈ బోర్డుల్ని ఎందుకు పెడతారు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని, బోర్డులని పెడుతుంటారు. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని మాత్రమే బోర్డులను పెడతారు. రైల్వే శాఖ క్రాసింగ్ కి రెండు పక్కల కూడా, ఈ బోర్డులని పెట్టడం జరిగింది. దీనిని దాటడానికి 600 మీటర్లు ముందే బోర్డు ఉంటుంది.
దీని మీద నుండి, లోకో పైలట్స్ వెళ్లేటప్పుడు హారన్ కొట్టాలి. ఆ బోర్డు దాటే వరకు కూడా హారన్ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకు హారన్ ఇవ్వాలంటే, క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాలు జరగకూడదని, హారన్ కొట్టమని చెప్తారు. పసుపు రంగు బోర్డు మీద, నల్లటి అక్షరాలు ఉంటాయి.
పసుపు రంగును ఎందుకు వాడతారు అంటే క్లియర్ గా కనబడడం కోసం. దూరం నుండి కూడా క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి, అలర్ట్ అవుతారు లోకో పైలట్లు. నేల నుండి ఈ బోర్డు, 2100 మిల్లి మీటర్ల ఎత్తులో ఉండాలట. అలానే ఒక బోర్డు ఇంగ్లీష్ లో ఉంటే, ఇంకొకటి హిందీలో ఉంటుంది. ఇలా రూల్స్ ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…