మనకు అందుబాటులో ఉన్న తీపి పదార్థాల్లో ముఖ్యమైనవి మూడు. ఒకటి చక్కెర. రెండు బెల్లం. మూడు పటిక బెల్లం. తీపి పదార్థాలను తగ్గించుకోవాలని, చక్కెరకు బదులుగా బెల్లంను ఎక్కువగా ఉపయోగించాలని చెబుతుంటారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక చక్కెరకు బదులుగా దాన్ని తినాలని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో పటిక బెల్లానికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అయితే ఈ మూడింటి మధ్య ఉండే తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు నుంచి చక్కెర, బెల్లం, పటిక బెల్లం.. మూడింటినీ తయారు చేస్తారు. కానీ చక్కెరను బాగా శుద్ధి చేసిన చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. అది కృత్రిమంగా సాగే ప్రక్రియ. అందులో పోషకాలు నష్టపోతాము. అందువల్లే చక్కెరను తినరాదని చెబుతారు. ఇక చెరుకు రసాన్ని బాగా వేడి చేసి, మరిగించి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ. కనుక బెల్లాన్ని తినవచ్చు.
అయితే పటిక బెల్లాన్ని కూడా చెరుకు నుంచే తయారు చేస్తారు. కానీ పటిక బెల్లం అనేది శుద్ధి చేయబడని ముడి చక్కెర రూపం. దీన్ని వంటల్లోనూ, ఆరోగ్యకర ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వస్తుంది. కనుక పటిక బెల్లాన్ని మోతాదులోనే తీసుకోవాలి.
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…