Acharya Chanakya Niti : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బాగా డబ్బులు ఉండాలని కూడా అనుకుంటుంటారు. కానీ, లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలన్నా, లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉండాలని, వీటిని పాటించడం మంచిది. ఆచార్య చాణక్య, ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, ఎంతో అద్భుత ఫలితం ఉంటుంది. పండితులని, ఋషులని గౌరవించే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి, ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, పండితులను, ఋషుల్ని గౌరవించాలి. మూర్ఖుల ప్రశంసలు వినడం కంటే, జ్ఞానులు నిందలు వినడం మంచిది అని చాణక్య చెప్పారు.
కాబట్టి, ఎప్పుడూ పండితులతో స్నేహపూర్వకంగా ఉండాలి. వాళ్ళని గౌరవించాలి కూడా. జ్ఞానం వున్న వ్యక్తి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేసే ఇళ్లల్లో, లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడ సంపద పెరుగుతుంది. ఆహారాన్ని వృధా చేస్తే, మాత్రం లక్ష్మీదేవి ఉండదు. దరిద్రం ఉంటుంది. భార్యాభర్తలు ప్రేమ గౌరవంతో నివసించే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుంది.
ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. కోపం వలన, జీవితంలో అన్నిటికీ కూడా ఇబ్బంది కలుగుతుంది.. అలానే దురాశ అన్నిటిని, బూడిద చేస్తుంది. క్రోధము, లోబము లేని వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివసిస్తుంది. చాలామంది, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
డబ్బులు సంపాదించినా కూడా వెంటనే ఖర్చు అయిపోవడం, చేసిన అప్పులని తీర్చకపోవడం, ఇలా రకరకాల బాధలు పడుతుంటారు. లక్ష్మీదేవి మాత్రం శాశ్వతంగా ఉండాలంటే, ఈ నాలుగు అలవాటు చేసుకోవాలి. ఈ నాలుగు గుణాలు లేనట్లయితే, వెంటనే అలవాటు చూసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆర్థిక బాధలు కూడా అస్సలు ఉండవు. సంతోషంగా జీవించవచ్చు. సమస్యలేమి కూడా ఉండవు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…