Vivo Y3s : మొబైల్స్ తయారీదారు వివో వై సిరీస్లో వై3ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.51 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 13 మెగాపిక్సల్ కెమెరా వెనుక వైపు ఉంది. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్ను అమర్చారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తోంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ స్లాట్స్ను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో లభిస్తుంది.
వివో వై3ఎస్ స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లూ, పెరల్ వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.9,490 గా ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటాక్లిక్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర అన్ని రిటెయిల్ స్టోర్స్లో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…