Vishwak Sen : విశ్వక్సేన్, రుక్సార్ ధిల్లాన్లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ మే 6వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్నే సాధించినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. అయితే విశ్వక్ సేన్, దేవీ నాగవల్లిల మధ్య గొడవ కారణంగా ఈ మూవీకి కావల్సినంత పబ్లిసిటీ అయితే వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపలేదు. అయితే నెల రోజుల తరువాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది.
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్టైన్మెంట్ను కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి స్పందనే లభిస్తోంది. ఇక ఈ మూవీకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి.
ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. రవి కిరణ్ చోళ కథను అందించారు. సినిమా ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అయితే థియేటర్లలో అంతగా ఈ మూవీ హిట్ కాకపోయినా.. ఓటీటీలో అయినా హిట్ అవుతుందని మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…