Virata Parvam First Review : దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. విరాట పర్వం. ఈ సినిమాను గతేడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఆ తరువాత కూడీ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమాకుగాను ప్రస్తుతం ప్రమోషన్స్ను వేగంగా నిర్వహిస్తున్నారు. రానా, సాయిపల్లవిలు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నారు.
అయితే ఈ మూవీకి గాను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ మూవీని చూసి చాలా బాగుందని ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే సినిమాలో ఎమోషనల్ సీన్లు బాగా ఉంటాయని తెలుస్తోంది. 1990లలో తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అప్పట్లో తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ మూవీలోనూ రానా, సాయిపల్లవి కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారు. రానా రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా అలరించనున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు.
నక్సలైట్లు అయినప్పటికీ ప్రధాన పాత్రల మధ్య అద్భుతమైన ఎమోషనల్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్, హీరో ఇద్దరూ చనిపోతారని తెలుస్తోంది. సినిమాకు ఇదే హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాను చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారట. అలా అద్బుతమైన ఎమోషన్స్తో ఈ మూవీని తెరకెక్కించారట. ఈ క్రమంలోనే సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ టాక్ అయితే నడుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…