Virata Parvam First Review : దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. విరాట పర్వం. ఈ సినిమాను గతేడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఆ తరువాత కూడీ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమాకుగాను ప్రస్తుతం ప్రమోషన్స్ను వేగంగా నిర్వహిస్తున్నారు. రానా, సాయిపల్లవిలు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నారు.
అయితే ఈ మూవీకి గాను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ మూవీని చూసి చాలా బాగుందని ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే సినిమాలో ఎమోషనల్ సీన్లు బాగా ఉంటాయని తెలుస్తోంది. 1990లలో తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అప్పట్లో తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ మూవీలోనూ రానా, సాయిపల్లవి కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారు. రానా రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా అలరించనున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు.
నక్సలైట్లు అయినప్పటికీ ప్రధాన పాత్రల మధ్య అద్భుతమైన ఎమోషనల్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్, హీరో ఇద్దరూ చనిపోతారని తెలుస్తోంది. సినిమాకు ఇదే హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాను చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారట. అలా అద్బుతమైన ఎమోషన్స్తో ఈ మూవీని తెరకెక్కించారట. ఈ క్రమంలోనే సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ టాక్ అయితే నడుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…