Viral Photo : గత కొంతకాలంగా హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ దక్కించుకుంది ఈ కన్నడ భామ. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమాలోనూ నటించింది.
పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. ఇదే క్రమంలో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. బాలీవుడ్లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా గ్రామ్ లో చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే రష్మిక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడులో నటిస్తోంది. ఈ మూవీ హీరో తమిళ తలపతి విజయ్ కాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…