Viral News : సంక్రాంతి అంటేనే.. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి హంగామా చేసే పండుగ. ఈ క్రమంలోనే కొత్త అల్లుడికి అత్తింటి వారు మర్యాదలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మర్యాదలు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మామూలే. ఇక గోదావరి జిల్లాల్లో అయితే అల్లుళ్లకు సంక్రాంతి పండుగ సమయంలో లభించే మర్యాదలు అన్నీ ఇన్నీ కావు.
సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరికి చెందిన ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ఆ భోజనంలో అనేక వెరైటీలు ఉన్నాయి. అన్నం, పులిహోర, బిర్యానీ.. వంటి వంటకాలను అత్తింటి వారు వండి అల్లుడికి వడ్డించారు.
30 రకాల కూరలు, 160 రకాల స్వీట్లు, 19 రకాల కారం పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్లు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులు ఆ భోజనంలో ఉన్నాయి. వాటన్నింటితో ఆ కుటుంబం తమ అల్లుడికి భోజనం పెట్టింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ ఇలాగే కొందరు అత్తింటి వారు తమ అల్లుళ్లకు ఈ విధంగా అధిక సంఖ్యలో వంటకాలతో భోజనాలు పెట్టి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పుడీ వార్త కూడా వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…