Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన సినిమాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఎప్పుడు బిజీగా ఉంటోంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోను ఆమె షేర్ చేసింది. అయితే.. ఈ ఫోటోలో ఉపాసన ధరించిన దుస్తులు హుందాగా లేకపోగా.. ఆమె స్థాయికి ఏ మాత్రం సరిపోయేలా లేవని చెప్పక తప్పదు. ర్యాప్ జీన్స్.. అది కూడా పెద్ద ఎత్తున చిరుగులతో ఉన్న జీన్స్ ను ఆమె ధరించిన వైనాన్ని తప్పు పడుతున్నారు.
దేశ ప్రధానిని కలిసిన సమయంలో అలాంటి దుస్తులు ధరించడమేంటని మండిపడుతున్నారు. ఇలాంటి దుస్తులు ధరించాలంటే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకల సందర్భంగా ధరిస్తే బాగుంటుంది కదా ? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గౌరవనీయ స్థానాల్లోని వారిని ఒక సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాతనాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ అయితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇండియన్ ఎక్స్పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపరచడం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుందన్నారు.. అని ఉపాసన పేర్కొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…