Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరో భూముల వివాదంలో ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా తనకు ఉన్న అన్ని భూములను ఆ స్టార్ హీరో అమ్ముతున్నట్లు సమాచారం. అయితే కొందరికి అమ్మిన భూముల వల్ల బాగా ఇబ్బందుల్లో పడిపోయాడని టాక్ వినిపిస్తోంది.
సదరు స్టార్ హీరో గతంలో హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అనేక భూములను కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పుడు అవే భూములను అమ్మకానికి పెట్టారు. కానీ ఆ భూముల విషయం వివాదాస్పదం అయింది. అవి ఆక్రమణలకు గురైన భూములు అంటూ వివాదం చెలరేగింది. దీంతో ఆ హీరో ఆ భూముల విషయంలో ఇబ్బందులు పడుతున్నారట.
ఆ హీరో సదరు వివాదాస్పద భూములను కొంత మంది పవర్ ఫుల్ వ్యక్తులకు అమ్మాడట. దీంతోనే అసలు సమస్యంతా వచ్చింది. భూములను చట్ట విరుద్ధంగా అమ్మారని చెబుతూ ఆ స్టార్ హీరోను ఆ పవర్ ఫుల్ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ హీరో తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే కొందరు స్నేహితులు మాత్రం ఆ భూమిని వదులుకోమని సలహా ఇస్తుండగా.. కొందరు మాత్రం పొలిటికల్ లీడర్ల సహాయం తీసుకోమని సలహా ఇస్తున్నారట. దీంతో భూమిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని.. ఎవరి వద్దకు అయినా వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఆ స్టార్ హీరో ఉన్నట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…