Tollywood : సాధారణంగా దర్శక నిర్మాతలకు సినిమాను తెరకెక్కించడం ఒకెత్తయితే.. దానికి పబ్లిసిటీ ఇవ్వడం ఒకెత్తు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంత గ్రాండ్గా నిర్వహిస్తే మూవీ ప్రేక్షకుల్లోకి అంత బాగా వెళ్తుందని నమ్ముతున్నారు. అందుకనే ప్రీ రిలీజ్ వేడుకలను చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సినిమాలకు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు దుబాయ్లో తమ సినిమా ఫంక్షన్లను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన 2.0 చిత్ర వేడుకలను అక్కడే నిర్వహించారు.
ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా దుబాయ్లోనే వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో మూవీకి కావల్సినంత పబ్లిసిటీ లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప మూవీని కూడా దుబాయ్లోనే ప్రమోట్ చేయాలని, అక్కడే ఈ మూవీకి ఫంక్షన్స్ నిర్వహించాలని బన్నీ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ మొత్తం తమ చిత్ర వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. మరి ఆయా మూవీలు బాక్సాఫీస్ వద్ద ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…