Teenmar Mallanna : పలు కేసుల్లో అరెస్టు అయిన క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు క్యూ న్యూస్ టీమ్ ప్రకటించింది. ప్రధాని మోదీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో మల్లన్న చేరుతున్నారని తెలుస్తోంది.
కాగా మల్లన్న ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు అయి రిమాండ్లో ఉన్నారు. ఆయనకు కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా.. ఇంకొన్ని కేసుల్లో రావల్సి ఉంది. ఇప్పటికే నెల రోజులుగా మల్లన్న రిమాండ్లో ఉన్నారు. అయితే మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తుండడం సంచలనం సృష్టిస్తోంది.
గతంలో చాలా సార్లు అనేక మంది మల్లన్న వెనుక బీజేపీ పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలు ఇప్పుడు నిజం అయినట్లు అయింది. అయితే బీజేపీలో చేరుతున్నారు కనుక మల్లన్న చాలా త్వరగా విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…