Teenmar Mallanna : పలు కేసుల్లో అరెస్టు అయిన క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు క్యూ న్యూస్ టీమ్ ప్రకటించింది. ప్రధాని మోదీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో మల్లన్న చేరుతున్నారని తెలుస్తోంది.
కాగా మల్లన్న ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు అయి రిమాండ్లో ఉన్నారు. ఆయనకు కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా.. ఇంకొన్ని కేసుల్లో రావల్సి ఉంది. ఇప్పటికే నెల రోజులుగా మల్లన్న రిమాండ్లో ఉన్నారు. అయితే మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తుండడం సంచలనం సృష్టిస్తోంది.
గతంలో చాలా సార్లు అనేక మంది మల్లన్న వెనుక బీజేపీ పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలు ఇప్పుడు నిజం అయినట్లు అయింది. అయితే బీజేపీలో చేరుతున్నారు కనుక మల్లన్న చాలా త్వరగా విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…