Srikanth : ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, కీర్తి సురేష్, మంచు లక్ష్మీ.. తాజాగా చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. ఇక హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వివరాలను వెల్లడించారు.
తనకు దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాంత్ కోరారు.
తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నానని.. అయినప్పటికీ కరోనా సోకిందని శ్రీకాంత్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దని.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.. పాజిటివ్ అని తేలితే చికిత్స తీసుకోవాలని అన్నారు. కాగా శ్రీకాంత్ గత వారం కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. ఇందులో ఆయన తొలిసారిగా విలన్ పాత్ర పోషించి మెప్పించారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…