Srikanth : టాలీవుడ్లో గత కొంత కాలంగా పెద్దరికం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే మోహన్బాబు వర్గీయులు ఎప్పుడూ తామే పెద్ద అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నటుడు శ్రీకాంత్ తాజాగా స్పందించారు. టాలీవుడ్కు పెద్ద ముమ్మాటికీ చిరంజీవే అని.. ఆయనను మించి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
టాలీవుడ్లో గత కొంత కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని.. ఆయనకు పెద్దగా ఉండడం ఇష్టం లేదని.. కానీ సినిమా వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలోనే చెప్పారని.. ఇప్పుడు అదే చేస్తున్నారని.. కనుక ఆయన ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని శ్రీకాంత్ అన్నారు.
కాగా చిరంజీవి ఇటీవలి కాలంలో సినిమా రంగ సమస్యలపై అనేక సార్లు ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్ను ఇతర హీరోలతో కలిసి సమావేశం అయ్యారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయింది. అయితే సవరించిన ధరల ప్రకారం కొత్త జీవోను విడుదల చేయడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఆ జీవో వస్తే.. ఎట్టకేలకు ఏపీలోనూ సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…