Sri Reddy : అందాల ప్రదర్శన చేయడంలో శ్రీరెడ్డిని మించిన వారు లేరనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఆమె పెడుతున్న వంట వీడియోల్లో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. మసాలా కూరలను ఘాటుగా వండుతూనే అదే స్థాయిలో అందాల ప్రదర్శన కూడా చేస్తోంది. మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ సరే సరి. దీంతో ఆమె చాలా పాపులర్ అయింది. సినిమా చాన్స్లు లేకపోయినా ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్లో రకరకాల వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఇక శ్రీరెడ్డి తాజాగా అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీని వండింది. దీంతోపాటు రెండు జడలు వేసుకుని లంగా వోణీ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి రోజు రోజుకీ అందాల డోసు పెంచుతుండడంతో యువతకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మొదటిసారిగా కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్లో కొంతకాలం పాటు హడావిడి చేసింది. కానీ పవన్ను తిట్టడంతో ఈమె కొంత కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తరువాత చెన్నైకి మకాం మార్చింది.
చెన్నైలోనే ప్రస్తుతం శ్రీరెడ్డి ఉంటోంది. ఈ మధ్యే ఈమె అక్కడి ఓ టీవీ చానల్లో రియాలిటీ షో పేరిట అర్థరాత్రి రోడ్లపై రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఆపి వస్తావా.. అని ప్రాంక్ షో చేసింది. అయితే ఇటీవలే ఈమె పవన్కు మొదటిసారిగా మద్దతుగా మాట్లాడింది. పవన్ ను ఎవరైనా ఏమైనా విమర్శించండి. కానీ ఆయన భార్య, పిల్లలు, తల్లి జోలికి వెళ్లకండి. ఎవరైనా వారిపై కామెంట్స్ చేస్తే తాట తీస్తా అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ వీడియోలను పెడుతూ అలరిస్తోంది. అందులో భాగంగానే ఆమె వంటల వీడియోలకు చాలా పాపులారిటీ లభిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…