Sitara Ghattamaneni : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన అందంతో, అభినయంతో అందర్నీ చూపులు తిప్పుకోకుండా కట్టి పడేస్తుంటాడు. ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మరింత గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యారో ఆయన గారాల పట్టి కూతురు సితార ఘట్టమనేని కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్గా ఉంటుంది. నిత్యం ఏదో ఓఒక విషయంపై వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సితార గురించి మరొక విషయం వార్తల్లో వైరల్ అవుతుంది. తాజాగా సితార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పింది. ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సితారకు సమంత అంటే ఎంతో ఇష్టం అని, నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతోంది సితార. బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో పనిచేస్తున్నప్పుడు సెట్స్లో సమంతతో కలిసి సరదాగా గడిపానని సితార తెలియజేసింది. సమంతతో కలిసి టైమ్ స్పెండ్ చేయటం నాకు ఇష్టం అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు. 6 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవం సెట్స్లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది.. అని సితార ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
మే 12న విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన పాటల ఆల్బమ్ పెన్నీ ప్రమోషనల్ వీడియోలో కనిపించి అందరిని ఆకట్టుకుంది సితార. ఈ పాటతో గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…