shruti hassan : దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. శృతి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నటించిన క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలు అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈమెకు మరోసారి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీ.. ప్రభాస్ సలార్ సినిమా చేయడానికి కారణం ఏంటనే విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం కేవలం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడమెనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ విధమైనటువంటి సినిమాలలో నటించడం వల్ల తనలాంటి హీరోయిన్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని తెలియజేసింది.
ఇలా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కే సినిమాలలో నటించడం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా మనకు పాపులారిటీ దక్కుతుందని.. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే శృతిహాసన్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలిపింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఏ భాషలో కూడా తనకు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వచ్చినా ఏ మాత్రం వదులుకోనని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…