ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది భయపడతారు. మోహన్ బాబు ముక్కు సూటిమనిషి. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. మోహన్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే.. ఉదయం చెప్పిన టైంకు కచ్చితంగా సెట్లో ఉండాల్సిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు. విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2003లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో హీరోయిన్గా అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఉన్న సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ నటించింది. ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్లో హీరోయిన్ శిల్ప శివానంద్ దర్శకుడిని పదేపదే ఇబ్బంది పెడుతుండడంతో షాజీ కైలాస్ చాలాసార్లు ఓపిక పట్టి మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కూడా ముందు కాస్త ఓపిక పట్టిన తర్వాత శిల్ప శివానంద్ అతిగా ప్రవర్తించడంతో ఆమెపై చేయి చేసుకోవడంతోపాటు.. చెంప మీద కొట్టారన్న టాక్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
శిల్పా శివానంద్ ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె దురుసు ప్రవర్తన వల్లే గొడవ జరిగిందని.. దర్శకుడు చెప్పినట్టు కాకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుండడంతోనే మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారని ఆ సినిమా వర్గాలు చెప్పాయి.
ప్రస్తుతం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన కుమార్తె లక్ష్మీ మంచుతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా అగ్ని నక్షత్రం. దీనికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…