Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకుల తర్వాత వెటర్నరీ క్లినిక్ లో కనిపించారు. తను పెంచుకునే పెట్స్ హాష్, సాషాలను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్ డైవోర్స్ తర్వాత బయట కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. సామ్ చాలా సింపుల్ గా బ్లూ జీన్స్, వైట్ టాప్ తో డీసెంట్ లుక్ లో ఉంది. సమంతకు పెట్స్ అంటే మహా ఇష్టం అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది. ఆమె ప్రస్తుతం రెండు కుక్కపిల్లలకు కేర్ టేకర్ గా ఉంది.
శకుంతలం సినిమా షూటింగ్ సమయంలో కూడా తన పెంపుడు జంతువు హాష్ ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు తన స్ట్రెస్ చాలా వరకు తగ్గిందని తెలిపింది. ఆమె విడాకుల సమయంలో కూడా మరో కుక్కపిల్ల సాషాని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆమె విడాకులు అయిన క్రమంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఆమె పెట్స్ తోనే ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. రీసెంట్ గా ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సమంత గెస్ట్ గా వచ్చింది.
ఆమెతో కలిసి గేమ్ ఆడిన ఎన్టీఆర్ ఎంతో వినోదాన్ని అందించారు. ప్రత్యూష సపోర్ట్ కోసం 25 లక్షల రూపాయల్ని గెలుచుకున్నారు. శాకుంతలం సినిమాలో టైటిల్ రోల్ ని సమంత పోషిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో రాబోయే పౌరాణిక సినిమాలో సామ్ డబ్బింగ్ ప్రాసెస్ ని ప్రారంభించింది. నాలుగేళ్ళ వివాహబంధంలో ఎన్నో అద్భుతమైన మెమరీస్ ని దాచుకున్న ఈ క్యూట్ కపుల్ ఒక్కసారిగా విడిపోవడం భాదాకరంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…