Bigg Boss : సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే ఓ వేదిక. ఒక్క సినిమాతో హిట్ అయ్యి లేదా బుల్లితెరపై ఒక సీరియల్ తో స్టార్ అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులోనూ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవ్వడమంటే సాధారణ విషయం కాదు. చాలామంది సినిమా వాళ్ళకేం హ్యాపీగా సెటిల్ అయ్యారని అనుకుంటారు. కానీ అలా సెటిల్ అవ్వడానికి అంతటి సక్సెస్ ని చేజిక్కించుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటి స్టార్ నటుల్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన విశాల్ కోటియన్ కూడా ఒకరు.
బాలీవుడ్, బుల్లితెర స్టార్ నటుడు.. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో ఒకరు.. బిగ్ బాస్ లో అందరి కన్నా ఎక్కువ హైప్ ఉన్న యాక్టర్.. విశాల్ బుల్లితెరలో ప్రతి ప్రేక్షకులకు సుపరిచితుడే. విశాల్ మోడల్ గా మారిన యాక్టర్. అయితే ఈ నటుడి పర్సనల్ లైఫ్ లో విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం. విశాల్ కోటియన్ మహారాష్ట్రలో ముంబైలో పుట్టారు. టెన్త్ క్లాస్ వరకు ఫాతిమా స్కూల్ లో చదివారు. ఆ తర్వాత డాన్ బాస్కోలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సాధించారు. నెక్ట్స్ మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు.
చిన్నతనంలో పేదరికంతో న్యూస్ పేపర్స్, పాలు, సినిమా టికెట్స్ అమ్మారని తెలిపారు. తమ కుటుంబం అన్ని కష్టాల్లో ఉండి కూడా తనను ఉన్నతమైన పాఠశాలలో చదువు చెప్పించినందుకు థ్యాంక్స్ చెప్పాడు. 1998 లో విశాల్ కోటియన్ దిల్ విల్ ప్యార్ వ్యార్ అనే ఓ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో ఏక్ ఛాభి హై పడోస్ మే, శ్రీ ఆది మానవ్, విఘ్నవార్త గణేష్ లాంటి సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కెరీర్ ని రన్ చేస్తున్నారు. పేదరికంతో బాధపడినా పట్టుదల, కృషి ఉంటే జీవితంలో అనుకున్నది సాధించవచ్చని విశాల్ నిరూపించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…