Vanitha Vijay Kumar : వివాదాస్పద నటి, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చెప్పనక్కర్లేదు. మూడు, నాలుగు పెళ్లిళ్లతో వార్తలలోకి ఎక్కిన వనిత తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ రోజు ఉదయం విషాద వార్తతోనే నిద్ర లేచాను. 20 ఏళ్ల మేనకోడలు అనిత మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
నాకు ఆమె దేవుడు ఇచ్చిన కూతురు లాంటింది. సింగపూర్లో ఉంటుంది. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం. ఆమె కూతురు అనిత ఎంతో దయాగుణం కలిగి ఉండేది. ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడేది. నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది. కానీ ఇలా మమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. తన పేరెంట్స్ సింగపూర్లో ఉండడంతో మృతదేహాన్నిఅక్కడికే తరలించారని పేర్కొంది.
నిజానికి ఈ అక్టోబర్ మధ్యలో మేమిద్దరం కలుద్దాం అనుకున్నాం. తనను నాదగ్గరే 2 నెలలు ఉంచేసుకుందామనుకున్నా. కోవిడ్, లాక్డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం, ఇలా జరగడంతో నా హృదయం ముక్కలైంది. అంటూ వనిత విజయ్ కుమార్ విచారం వ్యక్తం చేసింది.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్, మూడింటిని పెటాకులు చేసుకుంది. ఆ మధ్య నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే ఇటీవల ఓ జ్యోతిష్యుడు వనితా విజయ్ కుమార్ నాలుగో వివాహం చేసుకుంటారని, ఆ వరుడి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందని తెలిపారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…