Samantha : టవల్‌ను అడ్డుగా పెట్టుకుని త్వరగా రమ్మంటున్న సమంత.. ఎవరిని ?

Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య ఈమె చేస్తున్న గ్లామర్‌ షో అంతా ఇంతా కాదు. ఇటీవలే ఓ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటో కోసం ఈమె చేసిన ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇలా తరచూ ఏదో ఒక ఫొటోషూట్‌ చేసిన ఫొటోలను పెడుతున్న సమంత ఉన్నట్లుండి షాకిచ్చింది. బాత్‌రూమ్‌లో టవల్‌ను అడ్డుగా పెట్టుకుని దర్శనమిచ్చింది. అంతేకాదు.. త్వరగా రావాలంటూ ఆహ్వానం పలుకుతోంది. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టు ఎవరిని ఉద్దేశించి..? అంటే..

Samantha

సమంత హెయిర్‌ స్టైలిస్ట్‌ నీరజ కోన అన్న విషయం తెలిసిందే. ప్రీతమ్‌ జుకల్కర్‌ ఎలాగైతే సమంతకు డ్రెస్‌ స్టైలిస్ట్‌గా ఉన్నాడో.. అలాగే ఈమె కూడా సమంతకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా ఉంది. ఈమె, ప్రీతమ్‌, సమంత ముగ్గురూ కలసి ఈ మధ్య పదే పదే వెకేషన్స్‌కు కూడా వెళ్లారు. అయితే నీరజ కోన ఇటీవల వేరే ప్రదేశానికి వెళ్లింది. ఆమె వెకేషన్‌కో.. ఇంకో చోటికో.. తెలియదు కానీ.. ఆమె అక్కడ ఉండి సమంతకు ఒక నోట్‌ పెట్టింది.

పాపా.. ఐ లవ్‌ యూ. మీరు అద్భుతంగా ఉన్నారు.. అది గుర్తుంచుకోండి.. అంటూ నీరజ కోన సమంతకు లేఖ రాసింది. దీనికి సమంత రిప్లై ఇచ్చింది. అయ్యో.. నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను, త్వరగా తిరిగి రండి.. నాకు నోట్‌ పెట్టినందుకు థ్యాంక్స్‌.. అని సమంత ఆమెకు రిప్లై ఇచ్చింది. దీంతో సమంత పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అయితే సమంత ఈ నోట్స్‌తోపాటు తన బాత్‌ టవల్‌ ఫొటోను కూడా షేర్‌ చేసింది. అందులో ఆమె ఫొటో మసకగా ఉంది. తాను బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకుని దాన్ని ఎడిట్‌ చేసి వాటిపై నోట్స్‌ ఉంచి ఆ తరువాత ఆ ఫొటోను సమంత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో సమంత మరోమారు గ్లామర్‌ షో చేసి అలరిస్తోంది. ఈ ఫొటో చూస్తుంటే కుర్రకారు గుండెల్లో గుబులు పుడుతోంది.

ఇక సమంత ఈ మధ్య పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన కణ్మణి రాంబో ఖతీజా ఈ మధ్యే విడుదల కాగా.. ఈ సినిమా వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. కానీ తమిళంలో ఇదే మూవీని కాతువాకుల రెండు కాదల్‌ పేరిట రిలీజ్‌ చేయగా.. అక్కడ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక సమంత నటించిన యశోద అనే సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ గ్లింప్స్‌ను ఈ మధ్యే రిలీజ్‌ చేశారు. అందులో సమంత స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇక యశోద మూవీ ఆగస్టులో రిలీజ్‌ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM