Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ఓ వైపు సినిమాలు.. ఖాళీ సమయం లభిస్తే.. ఇంకో వైపు వెకేషన్లు.. ఇలా ఆమె కాలం గడుపుతోంది. ఈ మధ్యనే ఆమె నటించిన కణ్మణి రాంబో ఖతీజా (కాతు వాకుల రెండు కాదల్) అనే మూవీ విడుదలైంది. ఆమె బర్త్ డే రోజునే ఈ చిత్రం విడుదల కాగా చాలా మందికి ఈ సినిమా వచ్చినట్లే తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 80 శాతానికి పైగా థియేటర్లలో ఒక్క టిక్కెట్ కూడా బుక్ కాలేదు. కొన్నిథియేటర్లలో ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో సమంత తొలిసారిగా తన సినిమాకు డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది.
అయితే ఈ మూవీ స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. తమిళ వెర్షన్. కనుకనే ఆదరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న శాకుంతలం, యశోద అనే సినిమాలపైనే ఇప్పుడు ఆమె ఆశలు పెట్టుకుంది. ఇక నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె అందాల ఆరబోత డోసును పెంచింది. ఈ మధ్య ఓ అవార్డ్స్ ఫంక్షన్లో ఎద అందాలు మొత్తం కనిపించేలా డ్రెస్ ధరించి అందరికీ షాకిచ్చింది. ఇక ఈమె గ్లామర్ షో చేయడం అసలు తగ్గడం లేదు.
ఇక తాజాగా సమంత ఓ మ్యాగజైన్ కు కవర్ పేజీ ఫొటోషూట్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన ఈ ముద్దు గుమ్మ ఎద అందాలను ఆరబోసింది. ఈ క్రమంలోనే సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత నటిస్తున్న యశోద సినిమాకు చెందిన గ్లింప్స్ తాజాగా విడుదల కాగా.. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…