Kajal Aggarwal : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత అందరికీ తెలిసిందే. పక్క వాడు అన్ని విధాలుగా మంచిగా ఉంటే.. మనం లేకపోతే.. అతన్ని చూపిస్తూ మనల్ని తిడతారు. ఇది సహజంగానే చాలా ఇండ్లలోనూ జరుగుతుంటుంది. అయితే సమంత కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే కాజల్ అగర్వాల్ తల్లి అయింది కదా.. కనుక ఈ సాకుతో సమంతను మరోసారి విమర్శిస్తున్నారు. ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును 2020లో పెళ్లి చేసుకుని 2 ఏళ్లలో బాబుకు జన్మనిచ్చింది కూడా. ఆమె తన భర్త తరఫు వారి సంప్రదాయాలను పాటిస్తుందని ఆమె పోస్టులను చూస్తే అర్థమవుతుంది. అయితే ఇవే విషయాలను సాకుగా చూపిస్తూ నెటిజన్లు సమంతపై సెటైర్లు వేస్తున్నారు. సమంత ఎప్పుడో 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకుంటే.. ఇన్నేళ్ల నుంచి పిల్లల్ని ఎందుకు కనలేదని.. ఆమెకు డబ్బు యావ ఎక్కువని.. ఆమెకు సినిమాలే ప్రపంచమని తిడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఎంత బుద్ధిగా ఉందో చూడు.. అంటూ సమంతపై దుమ్మెత్తి పోస్తున్నారు.
వాస్తవానికి సమంత వివాహం అయ్యాక కూడా.. గ్లామర్ షోను తగ్గించలేదు సరికదా.. కాస్త పెంచింది. అదే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టిందని ఇప్పటికీ టాక్ నడుస్తోంది. ఇక ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నెటిజన్లు ఆమెను ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న గ్లామర్ షోకు మళ్లీ ఆమెపై కామెంట్ల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ప్రమేయం లేకపోయినా.. కాజల్ అగర్వాల్ తల్లి అవడంతో ఆమెను చూపిస్తూ.. బుద్ధి తెచ్చుకోవాలని సమంతకు హితవు పలుకుతున్నారు. మరి ఇందుకు ఆమె ఏమని రిప్లై ఇస్తుందో చూడాలి.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…