ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా.. దిగ్గజ వ్యాపారవేత్తలు అయినా.. రాజకీయ నాయకులు అయినా సరే.. అందరికీ బాల్యం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఆటపాటలు, అల్లరి చేష్టలతో బాల్యం కొనసాగుతుంది. ఆ వయస్సులో మనం చేసే అల్లరిని చూసి మన తల్లిదండ్రులు ముచ్చట పడుతుంటారు. ఇక చిన్నతనంలో మనల్ని వారు తీయించే ఫొటోలను మనం పెద్దయ్యాక చూసుకుంటే.. మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతలా మారిపోయామో కదా అని అనుకుంటారు. ఇక సమంత చిన్న నాటి ఫొటోను చూసినా అలాంటి ఆశ్చర్యం కలగకమానదు.
సమంత ఎంత అందంగా ఉంటుందో.. ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంతపై విమర్శలు ఎక్కువయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆమె చేసే అందాల ప్రదర్శన కారణంగా ఆమెపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆమె విహార యాత్రలకు వెళ్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా ఆమె థాయ్లాండ్కు వెళ్లి వచ్చింది.
ఇక ఇటీవలే తన 35వ జన్మదినాన్ని జరుపుకున్న సమంత కొత్త మూవీతో పలకరించింది. కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక త్వరలోనే ఈమె నటించిన యశోద, శాకుంతలం అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. పలు వెబ్సిరీస్లలోనూ ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే సమంత బర్త్ డే సందర్భంగా ఆమె చిన్ననాటి ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. అందులో ఆమె ఎంతో క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంటోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…