Samantha : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో సమంత చేస్తున్న హంగామా మామూలుగా ఉండడం లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామర్ షోకు తెర లేపింది. ఆమె నాగచైతన్యతో కలసి ఉన్నన్ని రోజులూ మరీ ఇంతగా అందాలను ఆరబోయలేదు. కానీ చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత గ్లామర్ డోసు మరీ భారీగా పెంచింది. ఈ మధ్య కాలంలో అయితే వరుస పోస్టులతో అందరినీ షాక్కు గురి చేస్తోంది.
కాగా సమంత ఈ మధ్యే ఓ బ్రాండ్కు చెందిన బ్లాక్ బికినీని ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అదే సిరీస్లోని ఇంకో ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోను ఆమె తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేయలేదు. కానీ బయటకు లీకైంది. ఇందులో ఆమె ఒక రేంజ్లో గ్లామర్ షో చేసింది. కింది భాగంలో ధరించిన క్లాత్ పీస్ను చూపిస్తూ రెచ్చగొట్టేలా పోజు ఇచ్చింది. అయితే ఈ ఫొటో బయటకు ఎలా వచ్చిందో తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే యశోద అనే ఇంకో మూవీలోనూ సమంత నటిస్తుండగా.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. మరోవైపు త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో సమంత నటిస్తుందా.. లేదా.. అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ ఓ వైపు సినిమాలు, మరో వైపు యాడ్స్తో సమంత ఇప్పుడు చాలా బిజీగా ఉందని చెప్పవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…